మోదీ 4,399 రోజుల చారిత్రక మైలురాయి.. 2047 వరకు ప్రధానిగా కొనసాగాలని దేశ ప్రజల ఆకాంక్ష
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో చారిత్రక మైలురాయిని అధిగమించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నిన్నటితో 4,398 రోజులు పూర్తి చేసుకోగా, ఈరోజుతో 4,399 రోజుల పాలనను పూర్తి చేసి దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగిన నాయకుల జాబితాలో కీలక స్థానాన్ని సంపాదించారని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రత్యేక…

