తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ టార్గెట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

వెస్ట్ బెంగాల్ ఎన్నికల విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించిన కేంద్ర మంత్రి G. Kishan Reddy, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల విజయాల నేపథ్యంలో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకుడు N. Ramchander Rao పాల్గొన్నారు. వెస్ట్ బెంగాల్ విజయంపై స్పందించిన కిషన్ రెడ్డి, “అది కేవలం బీజేపీ విజయం కాదు, ప్రజాస్వామ్యం గెలిచిన విజయం”…

Read Full News