బోరబండ బస్తీలో ప్రజల గోడు.. డ్రైనేజీ, చెత్త, నీటి ముంపుతో నరకయాతన.. అధికారులపై స్థానికుల ఆగ్రహం

హైదరాబాద్, బోరబండ:“ఎన్నికల సమయంలో అందరూ వస్తారు.. హామీలు ఇస్తారు.. గెలిచాక మాత్రం ఎవరూ కనిపించరు” అంటూ బోరబండ బస్తీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే ఇళ్లలోకి నీరు చేరడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, చెత్త పేరుకుపోవడం, దోమలు పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. ఓకే టీవీ బృందం బోరబండ డివిజన్‌లోని పలు బస్తీలను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుంది. అక్కడి పరిస్థితులు పరిశీలించగా అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలు బ్లాక్ కావడం, రోడ్లపై…

Read Full News

బోరబండ బస్తీల్లో వర్షాల కష్టాలు.. డ్రైనేజీ, నీటి నిల్వలతో ప్రజల ఆవేదన

హైదరాబాద్‌లో వర్షాలు మొదలైతే నగరంలోని పలు బస్తీల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బోరబండ డివిజన్‌లో డ్రైనేజీ వ్యవస్థ, నీటి నిల్వలు, రోడ్ల దుస్థితి కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. వర్షం పడిన ప్రతిసారీ కాలనీలు నీటితో నిండిపోతున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి కూడా ఇబ్బందిగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడగా, బోరబండలోని పలు గల్లీల్లో ప్రధాన సమస్య డ్రైనేజీ వ్యవస్థేనని తెలిపారు. పై…

Read Full News