బీఆర్ఎస్ నిజంగా ముగిసిపోయిందా? లేక తెలంగాణ రాజకీయాల్లో మరో కమ్‌బ్యాక్‌కు సిద్ధమవుతోందా?”

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఏదైనా ఉందంటే అది ఒక్కటే… బీఆర్ఎస్ నిజంగా ముగిసిపోయిందా? ఈ ప్రశ్నకు వెంటనే “అవును” అని చెప్పేవాళ్లు ఉన్నారు. “కాదు” అని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మనం భావోద్వేగాలతో కాదు… వాస్తవాలతో మాట్లాడుకుందాం. మొదటగా అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? మొదటి నిజం… బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో లేదు.రెండో నిజం… వరుసగా రెండు కీలక ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్నది.మూడో…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దూకుడు పెంచింది. ఇప్పటికే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును సుమారు ఏడు గంటల పాటు విచారించిన సిట్, తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కేటీఆర్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఆయన కూడా ఊహించని కీలక సాక్ష్యాలను…

Read Full News

బిఆర్ఎస్‌లో కలకలం: కవిత వ్యాఖ్యలే కారణమా? కేసీఆర్ 21న తెలంగాణ భవన్‌కు ఎందుకు వస్తున్నారు?

బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సర్పంచులు, ఎమ్మెల్యేల విషయంలో పార్టీని కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నా… వాస్తవంగా చూస్తే “కాపాడుకోవడానికి ఏముంది?” అనే ప్రశ్నే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అధికార పార్టీ ఎటు ఉంటే అటే వెళ్లే రాజకీయ పరిస్థితుల్లో, బిఆర్ఎస్‌లో ఉన్నామన్నా కూడా అధికారంతో సంబంధాలు లేకపోతే నిధులు రావడం కష్టమన్న వాస్తవాన్ని నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక పార్టీ భవిష్యత్తుపై…

Read Full News

కవిత వ్యాఖ్యలే కారణమా? బిఆర్ఎస్ భవిష్యత్తుపై డౌట్లు – 21న కేసీఆర్ కీలక భేటీ

కవిత వ్యాఖ్యలతో బిఆర్ఎస్‌లో కలకలం 21న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కీలక భేటీ తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ భవిష్యత్తు, ఎమ్మెల్యేల పరిస్థితి, అంతర్గత విభేదాలు, ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ 21వ తేదీన తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సర్పంచుల వ్యవహారం – బిఆర్ఎస్‌కు అసలైన టెన్షన్ సర్పంచులను కాపాడుకునే పనిలో బిఆర్ఎస్…

Read Full News

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయంపై సామా రామోహన్ స్పందన: ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు తన్నిపారేశారు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన తరుణంలో, మూడు నెలల తరబడి కొనసాగిన అనిశ్చితి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ మెజారిటీతో గెలుపొందడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామంపై మీడియా కమిటీ చైర్మన్ సామా రామోహన్ గారు స్పందిస్తూ ప్రతిపక్షాలు రేపిన ఆరోపణలు, దుష్ప్రచారాలు, అవమానాలు అన్నింటిని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. రామోహన్ గారి మాటల్లో—“నవీన్ యాదవ్‌ను రౌడీ అని, గుండా అని, బూతులుతో ట్రోల్ చేస్తూ ప్రజల్లో భయభ్రాంతులు…

Read Full News