ప్రధానిని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా?”.. పార్టీ మార్పు ప్రచారంపై మల్లారెడ్డి ఫైర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వేళ ఆయన తాజాగా స్పందించారు. ప్రధాని ని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా అంటూ ప్రశ్నిస్తూ తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు బీజేపీలో చేరేందుకు ఐదు సీట్లు కోరినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ ప్రచారాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం…

Read More

కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు – పార్టీ ఫిరాయింపుల కేసు విచారణపై ఉత్కంఠ

పార్టీ ఫిరాయింపుల కేసులో స్టేషన్‌ గన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ స్వయంగా విచారణ జరపనున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్, గూడె మహిపాల్…

Read More

జగిత్యాల అభివృద్ధే లక్ష్యం: పార్టీ ఏదైనా ప్రభుత్వంతో కలిసి పని చేస్తా – ఎమ్మెల్యే స్పష్టం

జగిత్యాల పట్టణ అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని, పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంతో కలిసి పని చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేసిన అనేక మందికి రావాల్సిన బిల్లులు, హక్కులు ఇప్పించానని, అవసరమైతే భవిష్యత్తులో కూడా ఎవరు సహకారం కోరినా వెనకాడనని ఆయన తెలిపారు. రాజకీయాల్లో పార్టీ మారడం కొత్త కాదని పేర్కొన్న ఎమ్మెల్యే, పీవీ నరసింహారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయని గుర్తు…

Read More