కృష్ణ–గోదావరి జలాలపై సభలోనే చర్చకు సిద్ధం: కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్, పాలమూరు–రంగారెడ్డిపై ప్రజా ఉద్యమానికి బిఆర్ఎస్ సంకేతం

2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ పూర్తిగా రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారని, అయినా ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు తిరస్కరించారన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్న నేపథ్యంలో, దీనిపై బిఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ రాజకీయాల్లో లేరని కాదు, ఎమ్మెల్యేగా ఉన్నా ఉపయోగం లేదన్న భావనతో తీర్పు ఇచ్చారని…

Read More

వికారాబాద్‌లో బీజేపీ బలం పెరుగుతోంది: బిఆర్ఎస్ జిల్లా నాయకత్వంపై ఘాటు విమర్శలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు మా దేనంటూ బీజేపీ నేతల ధీమా

వికారాబాద్ జిల్లాలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ కాలం నుంచి గ్రామస్థాయిలో కష్టపడి సర్పంచులను…

Read More

రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా…

Read More

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ చాలా నెలల విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి శాసనసభాపక్ష సమావేశం (ఎల్పీ మీటింగ్)లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ జలాల అంశం, బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్ల…

Read More

కవిత వ్యాఖ్యలే కారణమా? బిఆర్ఎస్ భవిష్యత్తుపై డౌట్లు – 21న కేసీఆర్ కీలక భేటీ

కవిత వ్యాఖ్యలతో బిఆర్ఎస్‌లో కలకలం 21న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కీలక భేటీ తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ భవిష్యత్తు, ఎమ్మెల్యేల పరిస్థితి, అంతర్గత విభేదాలు, ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ 21వ తేదీన తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సర్పంచుల వ్యవహారం – బిఆర్ఎస్‌కు అసలైన టెన్షన్ సర్పంచులను కాపాడుకునే పనిలో బిఆర్ఎస్…

Read More

కేసీఆర్ పేరు వల్ల కాదు, ప్రజా వారసురాలిగా కవితక్క ముందుకు వస్తోంది”నిరాధార ఆరోపణలపై బలమైన కౌంటర్

కవిత అంటే బీఆర్ఎస్, కేవలం కేసీఆర్ ఆస్తి” అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవగాహన రాహిత్యంతో చేసిన పిచ్చి మాటలేనని కవిత వర్గం స్పష్టం చేస్తోంది. కొందరు చేతగాని వ్యక్తులు కావాలనే రోజు రోజుకు ఒక ఎపిసోడ్‌లా ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రజలు వాటిని అసలు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. గ్రామస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని, ముఖ్యంగా వయసు మీదపడిన పెద్దలు, మహిళలు కవితను చూసి గుండెలకు హత్తుకుంటూ ఆశీర్వదిస్తున్నారని చెబుతున్నారు….

Read More

తెలంగాణపై చంద్రబాబు పెద్ద కుట్ర? కాంగ్రెస్–బీజేపీ మద్దతుతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారన్న ఆరోపణలు

తెలంగాణ రాష్ట్రంపై పథకం ప్రకారంగా ఒక భారీ కుట్ర కొనసాగుతోందని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కుట్ర వెనుక చంద్రబాబు నాయుడు ప్రధాన పాత్రధారి అని, కేంద్రంలోని బీజేపీ నాయకత్వం మద్దతుతోనే ఈ వ్యవహారం సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. ఓటుకు నోట్ల కేసులో రెండో ముద్దాయిగా చంద్రబాబును కేసీఆర్ అప్పట్లో హైదరాబాద్ నుంచి బయటకు పంపించారని, ఆ ఘటనకు ప్రతీకారంగానే ఇప్పుడు తెలంగాణను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ చేతిలో…

Read More

తెలంగాణపై కుట్ర జరుగుతోందా? చంద్రబాబు–కేంద్రం–కాంగ్రెస్ లింక్‌పై తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాష్ట్రంపై పద్ధతి ప్రకారంగా ఒక కుట్ర కొనసాగుతోందని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కుట్ర వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని, కేంద్రంలోని బీజేపీ పెద్దల మద్దతుతోనే ఈ వ్యవహారం నడుస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఓటుకు నోట్ల కేసులో రెండో ముద్దాయిగా చంద్రబాబును కేసీఆర్ అప్పట్లో హైదరాబాద్ నుంచి పంపించారని, ఆ కసే ఈరోజు తెలంగాణపై కుట్రగా మారిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ చేతిలో పెట్టుకొని, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిలబెట్టి తెలంగాణను…

Read More

పంచాయతీ ఎన్నికల తర్వాత రాజకీయ వేడి: బీఆర్‌ఎస్ పునరుజ్జీవనా? రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ షోపై ప్రశ్నలు, 19వ తేదీపై ఉత్కంఠ

గ్రామాలకు వెళ్లి ఓటు వేసి తిరిగి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు కిటకిటలాడాయి. హైదరాబాద్‌లో ఎన్నికల పట్ల కనిపించని ఆసక్తి, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం “మా ఊరు – మా సర్పంచ్” అనే భావోద్వేగంగా మారింది. ఇది ప్రజాస్వామ్యానికి మెచ్చుకోదగిన అంశమే. అధికార పార్టీ సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధిస్తుందన్న అంచనాల మధ్య కూడా, బీఆర్‌ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో బీఆర్‌ఎస్ గట్టి పోటీ…

Read More

5 లక్షల కోట్ల భూ స్కామ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకూ – కాంగ్రెస్ సర్కార్‌పై చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో భారీ స్థాయిలో 5 లక్షల కోట్ల భూ స్కామ్ నడుస్తోందని హిందుత్వవాది చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రియల్ భూములను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించే నెపంతో డబుల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకువచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాకు దారితీసిందని ఆయన విమర్శించారు. ఇండస్ట్రియల్ భూములను రెసిడెన్షియల్‌గా మార్చుకునే వెసులుబాటు వెనుక పెద్ద ఎత్తున భూ దందా జరుగుతోందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అవసరాల కోసమే ఈ స్కామ్‌ల ద్వారా డబ్బులు వసూలు…

Read More