జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌: బిఆర్ఎస్‌కు సానుభూతి వర్కవుట్ అవుతుందా? కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రణాళికతో గట్టి పోటీ

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న బై ఎలక్షన్‌ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడంతో ఈ బై ఎలక్షన్ అవసరమైంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సానుభూతి తరంగం అధికార పార్టీకి మద్దతు ఇస్తుందనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కంటోన్మెంట్ బై ఎలక్షన్‌లో సానుభూతి ఫ్యాక్టర్ బిఆర్ఎస్‌కు వర్కవుట్ కాలేదనే వాస్తవం ఇక్కడ కూడా పునరావృతం కావచ్చని…

Read Full News

తెలంగాణ రాజకీయాల్లో తుఫాన్‌ – 10 ఎమ్మెల్యేలకు విచారణ, దానం నాగేంద్ర రాజీనామా దిశగా?

తెలంగాణ రాజకీయాలు మరల వేడెక్కుతున్నాయి. రానున్న మే నెల వరకు ఉప ఎన్నికల పరంపర కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Read Full News