ముష్కి చెరువు ఆక్రమణలపై హైడ్రా యాక్షన్.. 10 రోజుల్లో గుడిసెలు తొలగించాలని ఆదేశాలు

హైదరాబాద్ నర్సింగ్ పరిధిలోని ముష్కి చెరువు వద్ద హైడ్రా అధికారులు, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చెరువు పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన గుడిసెలు, డంపింగ్ కార్యకలాపాలు, బఫర్ జోన్ ఆక్రమణలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు అభివృద్ధి, నీటి నిల్వ సామర్థ్య పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అధికారుల వివరాల ప్రకారం ముష్కి చెరువు మొత్తం 52 ఎకరాల ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉంది. ఇందులో సుమారు…

Read More

మూసి నది అభివృద్ధి: బఫర్ జోన్‌లోనే పనులు, రైతులకు పూర్తి న్యాయం హామీ

మూసి నది అభివృద్ధి ప్రాజెక్ట్‌పై స్పష్టత ఇస్తూ అధికారులు బఫర్ జోన్‌లోనే అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహా రెడ్డి మాట్లాడుతూ, నది వెంట 50 మీటర్ల వరకు ఉన్న బఫర్ జోన్ పరిధిలో మాత్రమే మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపడతామని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల భూములపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన తెలిపారు. అత్తాపూర్, హైదరగూడ, ఉప్పరపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు, నిర్వాసితుల…

Read More

మూసీ సుందరీకరణ పేరిట మధు పార్క్ అపార్ట్మెంట్స్ వివాదం… గాంధీ విగ్రహం, బఫర్ జోన్, ప్రజల భవిష్యత్తు

నమస్తే… ఓకే టీవీ ప్రత్యేక కథనం. గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన అంశం — మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్, గాంధీ విగ్రహం నిర్మాణం, అలాగే మధు పార్క్ అపార్ట్మెంట్స్ ఖాళీ చేయింపు వివాదం. అధికార పార్టీ 5 వేల కోట్ల రూపాయలతో గాంధీ విగ్రహం నిర్మాణం చేపడుతోందని ఒక వర్గం చెబుతుంటే… మరోవైపు అదే ప్రభుత్వ నాయకులు అలాంటి ప్రకటన ఎక్కడ చేశామని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధు…

Read More