దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో దళితులపై వివక్ష, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై అధికారపక్ష సభ్యుడు తీవ్రస్థాయిలో స్పందించారు. దళితులకు డప్పు కేవలం వాయిద్యం కాదని, అది వారి జీవన విధానంలో భాగమని పేర్కొన్నారు. సంతోషం, దుఃఖం, పెళ్లి, చావు వంటి సందర్భాల్లో తమ భావాలను వ్యక్తపరిచేందుకు దళితులు డప్పును ఉపయోగిస్తారని తెలిపారు. ఫామ్‌హౌస్‌ వైపు వెళ్లిన దళితులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపారని, పోలీసులు ముందుగానే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నియంత్రించారని అన్నారు. అయితే నిరసనకారులు ఫామ్‌హౌస్‌…

Read Full News

తెలంగాణలో కుల వివక్షపై ప్రజా ఉద్యమ గళం… మానవత్వం కోసం న్యాయ పోరాటం

సమాజంలో ఇంకా కొనసాగుతున్న కుల వివక్ష, మానవ అవమానాలపై ప్రజల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. “మనము చాయ తాగితే గ్లాసులు మైలబడి పోతాయంట… మనము గుడిలోకి అడుగు పెడితే దేవుడు మహిమ తగ్గిపోతుందంట…” అనే బాధతో మొదలైన గళం ఇప్పుడు ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారుతోంది. సమానత్వం కోసం తలవంచినా గర్వమంటారు, తలెత్తినా గర్వమంటారు — ఈ పరిస్థితి మన సమాజంలో ఇంకా మారలేదనే వేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ సంఘటన ఒక్క ప్రాంతానికి మాత్రమే…

Read Full News