ఆన్‌లైన్ ఉగ్రవాద నెట్‌వర్క్ బట్టబయలు.. హైదరాబాద్ మహిళ సహా పలువురిపై ఎన్ఐఏ దర్యాప్తు

దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఆన్‌లైన్ రాడికలైజేషన్ (ఉగ్ర భావజాల ప్రచారం) వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తును ముమ్మరం చేసింది. యువతను సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షిస్తున్న ఒక నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు….

Read Full News