ఇందిరమ్మ బస్సు యాత్ర పేరుతో కాంగ్రెస్ గిరిజనులను మోసం చేస్తోంది: సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు రాజు రాథోడ్

ఇందిరమ్మ బస్సు యాత్ర పేరుతో కాంగ్రెస్ గిరిజనులను మోసం చేస్తోంది: రాజు రాథోడ్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా “ఇందిరమ్మ బస్సు యాత్ర” పేరుతో రాజకీయ ప్రచారం నిర్వహించడం సరికాదని సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు రాజు రాథోడ్ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గిరిజనుల…

Read Full News

తండాలకు గ్రామ పంచాయతీల నుంచి చేవెళ్ల డిక్లరేషన్ వరకు… కాంగ్రెస్‌పై లంబాడీల ఆగ్రహం

ఇందిరా పార్క్ వేదికగా జరిగిన భారీ నిరసన కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) నాయకులు, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత మాజీ సీఎం K. Chandrashekar Raoదేనని, కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందని ఆరోపించారు. నాయకులు మాట్లాడుతూ గతంలో తండాలకు గ్రామ పంచాయతీ హోదా కోసం అనేక పోరాటాలు జరిగాయని…

Read Full News

మాలల రణబేరి మహాసభ: రోస్టర్ అన్యాయంపై తెలంగాణలో మాల సమాజం గర్జన

మాలల రణబేరి మహాసభ: రోస్టర్ అన్యాయంపై మాల సమాజం ఆగ్రహ గర్జన టెలంగానాలో ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం, విద్య–ఉద్యోగ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాల సమాజం భారీ స్థాయిలో “మాలల రణబేరి మహాసభ” నిర్వహించనుంది.నవంబర్ 23, ఆదివారం ఎల్‌బి నగర్–సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్ వేదికగా ఈ సభకు లక్షలాది మంది తరలివస్తున్నారు. ఈ మహాసభకు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారు ముఖ్య ఆధ్వర్యం వహించనున్నారు రోస్టర్ విధానంలో మాలలకు జరిగిన అన్యాయం…

Read Full News