నీళ్ల పైపులా? పైసల పైపులా?” – ఎల్బీనగర్ డ్రైనేజ్ పనులపై తీవ్ర ఆరోపణలు, కాంట్రాక్టర్లపై ప్రజా ఆగ్రహం

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్–సరూర్‌నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైనేజ్ పైప్‌లైన్ పనులపై స్థానికుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. పైపులు వేయాల్సిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఇప్పటికే ఉన్న నీటి పైపులను ధ్వంసం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. “మీకు పైపులు వేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారా? లేక ఇరగదీయడానికి ఇచ్చారా?” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఇంజినీర్లు ఎవరూ కనిపించడం లేదని, కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే పనులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది స్థానికులు ఈ…

Read Full News

బఫర్ జోన్‌లో భారీ నిర్మాణాలా?.. ఇరిగేషన్ ఎన్ఓసీకి విరుద్ధంగా మున్సిపల్ అనుమతులపై అనుమానాలు

చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు హైదరాబాద్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇరిగేషన్ శాఖ స్పష్టంగా బఫర్ జోన్‌గా గుర్తించిన భూభాగాన్ని ఖాళీగా వదిలేయాలని నిబంధన విధించినప్పటికీ, మున్సిపల్ అధికారులు ఆ షరతులను పక్కనపెట్టి పూర్తి స్థలానికే నిర్మాణ అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుబాటులో ఉన్న పత్రాల ప్రకారం మొత్తం స్థలంలో 771 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని చెరువు రెడ్ బఫర్ జోన్‌గా గుర్తించిన ఇరిగేషన్ శాఖ, ఆ ప్రాంతంలో ఎలాంటి…

Read Full News

మూడు కార్పొరేషన్ల ప్రతిపాదనపై విమర్శలు – హైదరాబాద్ పరిపాలనపై తీవ్ర అభ్యంతరాలు

హైదరాబాద్ నగర పరిపాలనను మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విడగొట్టి వేర్వేరు పరిపాలనా యూనిట్లుగా మార్చే యోచనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రతిపాదన ప్రకారం హైదరాబాద్ ప్రాంతాన్ని విడగొట్టి సైబరాబాద్, మల్కాజిగిరి మరియు కేంద్ర హైదరాబాద్ ప్రాంతాలుగా మూడు పరిపాలనా యూనిట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై కొందరు నేతలు, సామాజిక వర్గాలు…

Read Full News

మూడు కార్పొరేషన్ల ప్రతిపాదనపై విమర్శలు – హైదరాబాద్ పరిపాలనపై తీవ్ర అభ్యంతరాలు

హైదరాబాద్ నగర పరిపాలనను మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విడగొట్టి వేర్వేరు పరిపాలనా యూనిట్లుగా మార్చే యోచనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రతిపాదన ప్రకారం హైదరాబాద్ ప్రాంతాన్ని విడగొట్టి సైబరాబాద్, మల్కాజిగిరి మరియు కేంద్ర హైదరాబాద్ ప్రాంతాలుగా మూడు పరిపాలనా యూనిట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై కొందరు నేతలు, సామాజిక వర్గాలు…

Read Full News

హైదరాబాద్ అభివృద్ధి కోసం సమన్వయం అవసరం: సభలో మేయర్‌కి ఎమ్మెల్యే కీలక సూచనలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మా గౌరవ శాసన సభ్యులు మాట్లాడిన ప్రసంగంలో నగర అభివృద్ధి, పౌర సమస్యలు మరియు ప్రజా సేవలపై పలు కీలక అంశాలు ప్రస్తావించబడ్డాయి. ముందుగా రాష్ట్ర ఎన్నికల సమయంలో వందేమాతరం గీతం తర్వాత జయ జయ తెలంగాణ పాడటం ఒక గౌరవమని, ఇది తెలంగాణ గర్వం, భావజాలాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సభలో అన్ని పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, ఎంపీలు, ఎంఎల్సీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజకీయ భేదాభిప్రాయాలు పక్కన పెట్టి గౌరవం,…

Read Full News

కంటోన్మెంట్ లో ప్రజల గోడు: డ్రైనేజ్, మౌలిక సదుపాయాల లోపం పై ఆగ్రహం

కంటోన్మెంట్ ఉప ఎన్నికల వేళ ప్రజల సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. “ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు కనిపిస్తారు, తరువాత మాత్రం ఎవరూ పట్టించుకోరు” అంటూ స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గల్లీల్లో నీటి పెంగులు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ప్రబలంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని, పలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలో నీరు చేరి పిల్లలు, పెద్దలు రోగాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు….

Read Full News