మల్లంపేట్ భూములపై మరో ట్విస్ట్.. 76 మంది ప్లాట్ ఓనర్ల సంచలన ఆరోపణలు!
హైదరాబాద్ పరిసరాల్లోని మల్లంపేట్–బొల్లారం ప్రాంతంలో భూముల వివాదం మరింత ముదురుతోంది. గతంలో చెరువులు, సర్వే నంబర్లు, ఆక్రమణలపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో.. తాజాగా తమ భూములు కూడా వివాదంలో చిక్కుకున్నాయని 76 మంది ప్లాట్ ఓనర్లు ఆరోపిస్తున్నారు. తమ వాదనలకు సంబంధించిన పత్రాలు, వివరాలతో వారు ఓకే టీవీని సంప్రదించారు. ప్లాట్ ఓనర్ల వివరాల ప్రకారం.. తాము బొల్లారం పరిధిలోని సర్వే నంబర్ 297లో భూములను కొనుగోలు చేశామని తెలిపారు. తమ ప్లాట్లు బొల్లారం సబ్స్టేషన్ పక్కనే…

