అమీర్‌పేట్ అగ్నిప్రమాదంపై ఆగ్రహం.. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్

హైదరాబాద్: అమీర్‌పేట్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో బాధిత వ్యాపారులను పరామర్శించిన పలువురు నాయకులు, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వారి వివరాల ప్రకారం, ఈ ప్రమాదం ఆకస్మికంగా జరిగినది కాదని, గత ఏడాది నుంచి భవనంలోని కొన్ని దుకాణాల యజమానులు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. భవనం…

Read Full News

ఆస్తి పన్నుల్లో భారీ గోల్మాల్.. కమర్షియల్ బిల్డింగ్‌లకు డొమెస్టిక్ టాక్స్ వేసి వేల కోట్ల నష్టం

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల వసూళ్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కమర్షియల్ బిల్డింగ్‌లకు డొమెస్టిక్ ప్రాపర్టీ టాక్స్ విధిస్తూ అధికారులు ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. సాధారణంగా వ్యాపార, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భవనాలకు కమర్షియల్ టాక్స్ విధించాలి. కానీ అనేక చోట్ల షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య భవనాలను డొమెస్టిక్ కేటగిరీలో చూపించి తక్కువ పన్నులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం భారీగా…

Read Full News