యుద్ధం ముగిసింది.. కానీ ధరలు తగ్గుతాయా? సామాన్యుడికి ఇంకా ఉపశమనం దూరమే!

యుద్ధం ముగిసిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఊరటనిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో కొంతకాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ పరిణామం భారతదేశంలోని సామాన్య ప్రజలకు వెంటనే ఉపశమనం కలిగిస్తుందా అంటే సమాధానం మాత్రం అంత సులభంగా కనిపించడం లేదు. యుద్ధాన్ని కారణంగా చూపుతూ గత రెండు మూడు నెలల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్, కమర్షియల్ సిలిండర్లు, నిత్యావసర…

Read Full News

కేంద్ర బడ్జెట్ 2026పై భారీ అంచనాలు: రాయితీలు ధనవంతులకా… సామాన్యులకా?

రేపు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 9వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతలు ఒకవైపు, దేశీయంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఎంఎస్ఎంఈలపై ఒత్తిడి మరోవైపు ఉన్న ఈ సమయంలో వచ్చే బడ్జెట్‌పై సామాన్యుల నుంచి వ్యాపార వర్గాల వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. గత బడ్జెట్‌లో ఆదాయపన్ను ఉపశమనాలతో మధ్య తరగతి కొంత ఊరట పొందింది. ఈసారి పెద్ద సంస్కరణలు కాకపోయినా, స్టాండర్డ్ డిడక్షన్‌ను కొత్త పన్ను విధానంలో ₹75,000 నుంచి ₹1…

Read Full News