కొందరు దౌర్భాగ్యుల వల్లే పార్టీ మారా’.. పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అసలు కారణం కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురిచేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని మంజీరా నది చెక్‌డ్యామ్ వద్ద మంగళవారం తన అనుచరులు, నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి…

Read Full News

పార్టీ ఫిరాయింపు కేసుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వివాదాస్పదం – బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊరట, ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు

📰 పార్టీ ఫిరాయింపు కేసుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వివాదాస్పదం – బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊరట, ప్రజాస్వామ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పార్టీ ఫిరాయింపుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల విషయంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఈ కేసులపై నిర్ణయం తీసుకునే గడువు…

Read Full News