జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగ ఓట్ల సిండికేట్‌? బక్కా జార్సన్ సంచలన వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రోజురోజుకూ హాట్ టాపిక్ అవుతోంది. దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ విషయంపై రాజకీయ విశ్లేషకుడు బక్కా జార్సన్ గారు ఓకే టీవీతో మాట్లాడారు. జార్సన్ గారు మాట్లాడుతూ — “భోగస్ ఓట్లు అంటూ ఇప్పుడు బిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది కానీ, ఈ ఓట్లు కొత్తవి కావు. ఇవి గత ప్రభుత్వ కాలంలోనే నమోదైనవి. ఎన్నికల కమిషన్ ముందుగా విచారణ చేసి నిజాలను బయట పెట్టాలి. ఇప్పుడు ఒక్కసారిగా ఎన్నికల సమయంలో…

Read Full News

ఓబీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ అడ్డంకులు — రేవంత్ రెడ్డి కృషిని ప్రశంసించిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ఆమోదించింది. అయితే, ఆ బిల్లును భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అడ్డుపడుతున్నదని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు బిల్లును పాస్ చేయడమే కాకుండా, అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి మోదీ గారిని కలుసుకుందామని, పార్లమెంట్‌లో నైన్త్ షెడ్యూల్‌లో చేర్చాలన్న ప్రయత్నం చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సమయం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో,…

Read Full News

జూబ్లీహిల్స్ లో స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనే నమ్మకం – ప్రజల ఆత్మీయ మద్దతు వెల్లువ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. స్థానిక ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని గట్టిగా విశ్వసిస్తున్నారు. బోరగొండకు చెందిన హనుమంతరావు మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు — యువకుడికి అవకాశం ఇచ్చారు. స్థానికుడు, బీసీ అభ్యర్థి, ప్రజలతో ఎప్పుడూ అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ కచ్చితంగా గెలుస్తారు,” అని తెలిపారు. ప్రజల మద్దతు ఊపందుకోవడంతో పాటు, అనేక స్థానికులు “నవీన్ అన్న” పేరుతో ర్యాలీల్లో పాల్గొంటున్నారు. “ఫేక్ ఓటర్ ఐడీల మాటలన్నీ అబద్ధాలు….

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు చోరీ ఆరోపణలు – బిఆర్ఎస్ మహిళా నాయకురాలు నిరోష గారి తీవ్ర విమర్శలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ తరఫున మహిళా నాయకురాలు నిరోష గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఓటు చోరీ ఆరోపణలు చేశారు. “దాదాపు 19,000 ఫేక్ ఓట్లు ఉన్నాయని మేము బూత్ లెవెల్ వరకు వెళ్లి సాక్ష్యాలు సేకరించాం. మేము ఇచ్చిన డేటా ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఫేర్ ఎలక్షన్ జరగాలి,” అని ఆమె అన్నారు. నవీన్ యాదవ్‌కి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని, ఆయనే గతంలోనూ ఫేక్ ఓట్లు వేయించారని…

Read Full News

బీసీ రిజర్వేషన్లపై బంద్ పిలుపు – బీజేపీ నిర్ణయంపై తీవ్ర ఆవేదన

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాజకీయ వేడిని రేపింది. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినప్పటికీ, కేంద్రం వద్ద ఆ బిల్లు ఆగిపోవడం బీసీ సంఘాలను ఆవేదనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యావత్ ఓబీసీ సంఘాలు రేపు బంద్‌కు పిలుపునిచ్చాయి. వీరు పేర్కొంటూ — “మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును అడ్డుకుంటోంది. ఇది ఓబీసీల ఆగవాగానికి దారితీస్తుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు అందరూ బంద్‌లో పాల్గొనాలి” అని…

Read Full News

జూబ్లీ హిల్స్ లో యువత ఉత్సాహం – “నవీన్ అన్నే మా లీడర్” అంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉపఎన్నికలు వేడెక్కుతున్నాయి. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో “నవీన్ అన్నే మా లీడర్” అంటూ ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు స్పష్టంగా చెబుతున్నారు — “మా లీడర్ బెస్ట్ లీడర్, ఎడ్యుకేటెడ్ లీడర్ అంటే నవీన్ అన్నే. ఆయన అందరికీ దగ్గరగా ఉంటాడు, పనులు చేసి చూపిస్తాడు.” బిఆర్ఎస్ వైపు నుంచి “ఫేక్ ఓటర్ ఐడీస్” ప్రచారం జరుగుతున్నా, కాంగ్రెస్ వర్గాలు దాన్ని ఖండిస్తున్నాయి. ఒక కార్యకర్త మాట్లాడుతూ — “మనం రియాక్షన్…

Read Full News

జూబ్లీ హిల్స్ లో యువత ఉత్సాహం – “నవీన్ అన్నే మా లీడర్” అంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉపఎన్నికలు వేడెక్కుతున్నాయి. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో “నవీన్ అన్నే మా లీడర్” అంటూ ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు స్పష్టంగా చెబుతున్నారు — “మా లీడర్ బెస్ట్ లీడర్, ఎడ్యుకేటెడ్ లీడర్ అంటే నవీన్ అన్నే. ఆయన అందరికీ దగ్గరగా ఉంటాడు, పనులు చేసి చూపిస్తాడు.” బిఆర్ఎస్ వైపు నుంచి “ఫేక్ ఓటర్ ఐడీస్” ప్రచారం జరుగుతున్నా, కాంగ్రెస్ వర్గాలు దాన్ని ఖండిస్తున్నాయి. ఒక కార్యకర్త మాట్లాడుతూ — “మనం రియాక్షన్…

Read Full News

బీసీ రిజర్వేషన్ వివాదం: “42% చట్టబద్ధంగా వచ్చే వరకు ఎలక్షన్లు వద్దు” — బీఆర్ఎస్ నేతల హెచ్చరిక

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బీసీ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టంగా ప్రకటించారు — “42% రిజర్వేషన్ చట్టబద్ధంగా, తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాలి” అని. లేని పక్షంలో ఎలక్షన్లు జరపడం ప్రజలతో మోసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. “కులగణన, కమిటీ రిపోర్ట్, జీఓ లు అన్నీ తప్పుగా జరిగాయి; ముఖ్యమంత్రి ఫోటోలు ప్రొఫార్మాలో పెట్టడం చట్ట విరుద్ధం”…

Read Full News

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం – బీఆర్‌ఎస్ నేతల తీవ్ర విమర్శలు

బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు.వారు పేర్కొంటూ — “చెట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి, 15 నెలలు నిద్రపోయారు. చివరి రెండు నెలల్లో హడావుడిగా చూపులు పెడుతున్నారు. కానీ చట్టం లేకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు. తమ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగ సవరణ ద్వారానే రిజర్వేషన్ సాధ్యమని…

Read Full News

ఏపీలో ప్రగతి పరుగులు – తెలంగాణలో పురుగులు? మోదీ, చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలపై వేడి చర్చ

కర్నూల్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రశంసిస్తూ, “ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలక భాగం అవుతుంది” అన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ–అమరావతి కలసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని తెలిపారు. 13,429 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, రాయలసీమలో కొత్త ఉద్యోగ అవకాశాలకు దారితీశారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ “మోదీ సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లు” అన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా…

Read Full News