బండి సంజయ్ పేరు వాడొద్దంటూ తప్పుడు ప్రచారం.. లాయర్లపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్

కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar పేరును మీడియాలో, సోషల్ మీడియాలో వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని కొంతమంది లాయర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. అసలు కోర్టు అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం పిటిషన్ మాత్రమే దాఖలైందని, ఇంకా అది నెంబర్ కూడా కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం ఇంకా జడ్జి ముందుకు విచారణకే రాకముందే, కోర్టు ఆదేశాలు ఇచ్చిందని మీడియా ముందు మాట్లాడటం న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించడమేనని పలువురు…

Read More

పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌పై హైకోర్టు ఆగ్రహం.. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు

పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాలను సీజ్ చేస్తున్న ఘటనలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తాము స్పష్టంగా ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర పోలీసు శాఖను ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు తన బైక్‌ను సీజ్ చేశారని ఓ బాధితుడు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం రాష్ట్ర హోమ్ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్లకు నోటీసులు…

Read More

ఐలాపూర్ భూముల వివాదం: కోర్టు తీర్పులు, ముకీం పిటిషన్లపై కొత్త ప్రశ్నలు

Ailapur ప్రాంతానికి చెందిన భూముల వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. భూముల యాజమాన్యంపై వివిధ వాదనలు, కోర్టు తీర్పులు, పత్రాలు బయటకు రావడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ వివాదంలో కీలకంగా వినిపిస్తున్న పేరు M A Muqeem. ఆయన గతంలో ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని పేర్కొంటూ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేసినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం అదే భూములను పట్టా భూములుగా పేర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్ల ప్రకారం, 1940 కాలం నాటి…

Read More

హైకోర్టు ఆగ్రహం: హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ — రంగనాథ్, ప్రభుత్వం గండంలో

హైదరాబాద్‌లో జరుగుతున్న కూల్చివేతల వ్యవహారం మరియు అంబర్‌పేట్ బతుకమ్మకుంట భూ వివాదం గురించి హైకోర్టు అత్యంత కఠిన స్థాయిలో స్పందించింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హాజరు కాలేదన్న కారణంతో, హైదరాబాద్ కమిషనర్ ఏవి రంగనాథ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం విచారణలో హాజరు కాకపోవడంతో ధర్మాసనం స్పష్టంగా హెచ్చరించింది:

Read More