టీజీ20 లీగ్ వివాదం.. విజయ్ దేవరకొండ, సిరాజ్, తిలక్ వర్మలకు లీగల్ నోటీసులు!

టీజీ20 లీగ్ వివాదం.. విజయ్ దేవరకొండ, సిరాజ్, తిలక్ వర్మలకు లీగల్ నోటీసులు! హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన టీజీ20 క్రికెట్ లీగ్ చుట్టూ వివాదం రాజుకుంది. ఈ టోర్నమెంట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సినీ నటుడు విజయ్ దేవరకొండతో పాటు భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లీగల్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. టీసీఏ ప్రధాన కార్యదర్శి ధర్మ గురువారెడ్డి మీడియాతో…

Read Full News

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ – యువతను క్రీడల వైపు ప్రోత్సహించిన నిర్వాహకులు

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల ద్వారా శారీరక, మానసిక అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీ గారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ టోర్నమెంట్‌కు స్పాన్సర్‌గా నిలిచిన అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన జట్లకు, రన్నర్స్‌గా నిలిచిన మల్లాపూర్ తోట జట్టుకు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని…

Read Full News