ఆన్‌లైన్ ఉగ్రవాద నెట్‌వర్క్ బట్టబయలు.. హైదరాబాద్ మహిళ సహా పలువురిపై ఎన్ఐఏ దర్యాప్తు

దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న ఆన్‌లైన్ రాడికలైజేషన్ (ఉగ్ర భావజాల ప్రచారం) వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తును ముమ్మరం చేసింది. యువతను సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షిస్తున్న ఒక నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు….

Read Full News

వ్యూస్ కోసం అసభ్యకర కంటెంట్.. ‘ఫ్రెండ్ యాప్’పై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి

సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్స్, ఫాలోవర్ల కోసం కొందరు కంటెంట్ క్రియేటర్లు హద్దులు దాటుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచి విషయాలపై వీడియోలు చేస్తే పెద్దగా ఆదరణ లభించకపోయినా, వివాదాస్పదం, అసభ్యకరం లేదా సంచలనాత్మక అంశాలతో కూడిన వీడియోలు మాత్రం నిమిషాల్లోనే వేలాది వ్యూస్ సంపాదిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో కూడా కొందరు నిందితులు “వ్యూస్, లైక్స్ కోసం అలాంటి వీడియోలు చేశాం” అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని ప్రస్తావిస్తూ, సమాజంలో సోషల్…

Read Full News

హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ గ్యాంగ్ గుట్టురట్టు.. పోలీసుల పేరుతో రూ.5.26 లక్షల వసూళ్లు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల పేరుతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నాగరాజు రఘువర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, నాగరాజు రఘువర్మ ఇప్పటికే రౌడీషీటర్‌గా నమోదై ఉన్నాడు. గతంలో నకిలీ ఆర్మీ కల్నల్‌గా కూడా చలామణి అయ్యాడని, పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ తన నేర కార్యకలాపాలను…

Read Full News

నకిలీ ఫోన్‌పే రసీదుతో గొర్రెల వ్యాపారికి టోకరా.. హైదరాబాద్‌లో ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్: డిజిటల్ చెల్లింపుల యుగంలో మోసగాళ్లు కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గొర్రెల కొనుగోలు పేరుతో ఓ వ్యాపారిని నకిలీ ఫోన్‌పే రసీదుతో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం ఆరుగురిని కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్న టీ దుకాణం నుంచి కోట్ల రూపాయల వ్యాపారాల వరకు యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా వినియోగంలో…

Read Full News

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సీఐడీ దూకుడు.. 11 మంది అరెస్ట్, 108 యాప్స్ బ్లాక్!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సీఐడీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా భారీ చర్యలు ప్రారంభించింది. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో మ్యూల్ అకౌంట్ల ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని రెండు వారాల పాటు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో కీలక పురోగతి సాధించింది. సీఐడీ వెల్లడించిన వివరాల ప్రకారం, డఫాబెట్ వంటి బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 225 ఫిర్యాదులు అందగా, ఇప్పటికే 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సైబర్ నేరగాడితో…

Read Full News

ఆస్ట్రాలజీ స్కామ్ బట్టబయలు.. పూజల పేరుతో లక్షల దోపిడి.. బ్లాక్ మెయిల్‌తో సైబర్ మోసం!

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. “మీ జీవితంలో సమస్యలున్నాయా?”, “ప్రేమలో విఫలమయ్యారా?”, “వశీకరణ పూజలతో మీ కోరికలు నెరవేరుస్తాం” అంటూ కనిపించే ప్రకటనలు ఇప్పుడు కొత్త తరహా సైబర్ మోసాలకు కేంద్రంగా మారుతున్నాయి. జ్యోతిష్యం, తంత్ర పూజలు, దోష నివారణ పేరుతో అమాయకులను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం Facebook, Instagram, WhatsApp, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ ఆస్ట్రాలజీ అకౌంట్లు,…

Read Full News

ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేరుతో ఫేక్ కాల్స్?.. ఎమ్మెల్యేలకు కొత్త మోసగాళ్ల ట్రాప్

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం తెలంగాణలో కొత్త తరహా సైబర్ మోసాలు బయటపడుతున్నాయి. ఈసారి సాధారణ ప్రజలనే కాదు నేరుగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులనే టార్గెట్ చేస్తూ మోసగాళ్లు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాల పేరుతో ఫేక్ కాల్స్ చేసి ఆధార్ వివరాలు, డబ్బులు దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న సాయంత్రం ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చిందని, ఆ వ్యక్తి తనను ఫైనాన్స్ డిపార్ట్మెంట్…

Read Full News

హైదరాబాద్‌లో జాబ్ ఆశతో వచ్చిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడా? జేజీపీ సొల్యూషన్స్ సీఈఓపై సంచలన ఆరోపణలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. ఉద్యోగం కోసం ఎన్నో ఆశలతో హైదరాబాద్‌కు వచ్చే యువతులను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ యువతి తనను ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకుని చివరికి మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసింది. బాధితురాలు సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం… 2021లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెకు…

Read Full News