మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు

తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

Read Full News

మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు

తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

Read Full News

మ్యూల్ ఖాతాలపై కఠిన చర్యలు అవసరం – ఆర్బిఐకి సీపీ సజ్జనార్ లేఖ

సైబర్ నేరాలకు కేంద్రంగా మారుతున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో తక్షణ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌కు లేఖ రాశారు. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ ఆక్టోపస్-2”లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అమాయకుల పేరిట తెరవబడుతున్న బ్యాంక్ ఖాతాల KYC వెరిఫికేషన్‌లో బ్యాంక్ సిబ్బంది…

Read Full News

హైదరాబాద్‌లో హనీ ట్రాప్ గ్యాంగ్ బట్టబయలు: బడా బాబుల పిల్లలే టార్గెట్

హైదరాబాద్ నగరంలో సంపన్న కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న హనీ ట్రాప్ గ్యాంగ్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. Jubilee Hills పరిధిలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ముఠా ముందుగా సోషల్ మీడియాలో ఖరీదైన జీవనశైలిని ప్రదర్శిస్తూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేది. పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించి తాము ధనవంతులమనే నమ్మకం కల్పించేవారు. ఆ తర్వాత ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న మైనర్ అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు…

Read Full News

హైదరాబాద్‌లో హనీ ట్రాప్ గ్యాంగ్ బట్టబయలు: బడా బాబుల పిల్లలే టార్గెట్

హైదరాబాద్ నగరంలో సంపన్న కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న హనీ ట్రాప్ గ్యాంగ్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. Jubilee Hills పరిధిలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ముఠా ముందుగా సోషల్ మీడియాలో ఖరీదైన జీవనశైలిని ప్రదర్శిస్తూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేది. పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించి తాము ధనవంతులమనే నమ్మకం కల్పించేవారు. ఆ తర్వాత ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న మైనర్ అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు…

Read Full News

బ్యాంకు ఉద్యోగులే మోసగాళ్లకు తోడా? ఆపరేషన్ ఆక్టోపస్-2లో 150 కోట్ల సైబర్ స్కాం బహిర్గతం

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రజలు నమ్మే బ్యాంకు వ్యవస్థలోనే కొంతమంది ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని తాజా దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ ఆక్టోపస్-2”లో ఈ భారీ మోసం బట్టబయలైంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా తొమ్మిది రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు దాదాపు 350 అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 850కు పైగా సైబర్…

Read Full News

ప్రేమ పేరుతో మోసం… ట్రేడింగ్, పెళ్లి, మార్పిడి పేరుతో యువతిని వలలో వేసిన యువకుడు

హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి, ప్రేమ పేరుతో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్ బిజినెస్, పెళ్లి, ఆర్థిక లాభాల పేరుతో యువకుడు ఆమెను నమ్మించి, చివరికి మోసం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. యువతి తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువకుడు మొదట షాప్ కోసం వచ్చినట్లు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ట్రేడింగ్ నేర్పిస్తానని, బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిస్తానని చెప్పి దగ్గరవ్వడం ప్రారంభించాడు. తనను పూర్తిగా నమ్మించేందుకు, ఆ యువకుడు హిందూ…

Read Full News

ప్రేమ, మోసం, బలవంతపు మార్పిడి ఆరోపణలు: యువతి సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లో ఒక యువతి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ప్రేమ పేరుతో మోసం చేసి, ఇప్పటికే పెళ్లిళ్లు ఉన్న విషయం దాచిపెట్టి వివాహం చేసుకున్నాడని, తర్వాత బలవంతంగా మత మార్పిడి చేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. యువతి తెలిపిన వివరాల ప్రకారం, వ్యాపార పరిచయం ద్వారా పరిచయం పెరిగి, నమ్మకం కల్పించిన తర్వాత వివాహం చేసుకున్నాడు. అయితే తర్వాత అతనికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు ఉన్నాయని బెంగళూరులో ఇచ్చిన ఫిర్యాదు ద్వారా తెలిసిందని ఆమె పేర్కొంది. దీనికి…

Read Full News

తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు: నాలుగేండ్లలో ₹4724 కోట్ల దోపిడీ – అప్రమత్తంగా ఉండండి

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు విస్తరించిన కొద్దీ, సైబర్ మోసగాళ్లకు అవకాశాలు కూడా పెరిగాయి. గత నాలుగేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹4724 కోట్లకు పైగా డబ్బులు దోచుకున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2022 నుండి 2026 ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో 76,048 కేసులు నమోదు అయ్యాయి. అయితే, ఇంకా ఫిర్యాదు చేయని బాధితులు లక్షల్లో ఉన్నారని అంచనా. 📊 సంవత్సరాల వారీగా…

Read Full News

22 వేల పెట్టుబడితో 22 లక్షల ఆదాయమా? ఫేక్ ఏఐ వీడియోలతో కొత్త సైబర్ మోసాలు

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈజీ మనీ పేరుతో అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల ఫేక్ వీడియోలు, వాయిస్‌లను సృష్టిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్లుగా ఫేక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ…

Read Full News