దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో దళితులపై వివక్ష, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై అధికారపక్ష సభ్యుడు తీవ్రస్థాయిలో స్పందించారు. దళితులకు డప్పు కేవలం వాయిద్యం కాదని, అది వారి జీవన విధానంలో భాగమని పేర్కొన్నారు. సంతోషం, దుఃఖం, పెళ్లి, చావు వంటి సందర్భాల్లో తమ భావాలను వ్యక్తపరిచేందుకు దళితులు డప్పును ఉపయోగిస్తారని తెలిపారు. ఫామ్‌హౌస్‌ వైపు వెళ్లిన దళితులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపారని, పోలీసులు ముందుగానే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నియంత్రించారని అన్నారు. అయితే నిరసనకారులు ఫామ్‌హౌస్‌…

Read Full News

హర్యాణాలో సీనియర్ ఐపీఎస్ పూరణ్ కుమార్ ఆత్మహత్య — కుల వివక్ష ఆరోపణలతో సంచలనం

హర్యాణాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ తన సొంత రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పూరణ్ కుమార్ 2001 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం హర్యాణాలో ఏడీజీపీగా పనిచేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన ఆయన విద్యలో ప్రతిభావంతుడు, ఐఐఎం అహ్మదాబాద్‌ నుండి కంప్యూటర్ సైన్స్‌లో చదువుకున్నారు. నిజాయితీ, క్రమశిక్షణతో పేరు తెచ్చుకున్న ఈ అధికారి, పై అధికారుల వేధింపులతో జీవితాన్ని ముగించారు….

Read Full News