స్మశానవాటికపై ప్రాజెక్ట్ వివాదం… స్థానికుల ఆందోళన, ప్రభుత్వం రీడిజైన్ చేయాలని డిమాండ్

హైదరాబాద్‌లో ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్ట్‌పై స్థానికుల ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. స్మశానవాటిక ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సమాధులు ఉన్న ప్రదేశాన్ని తవ్వుతూ నిర్మాణాలు చేపట్టడం సరైన విధానం కాదని వారు అంటున్నారు. స్థానికుల ప్రకారం అక్కడ చాలా కాలంగా ఉన్న సమాధులు బయటపడుతున్నాయని, ఈ ప్రాంతంలో మతపరమైన భావాలు కూడా కలిసిపోయి ఉన్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ ప్రదేశంలో విగ్రహాలు లేదా ఇతర…

Read Full News