‘మా భూమిని వదిలి వెళ్లం.. జైలుకైనా సిద్ధమే’ – భూ నిర్వాసితుల ఆవేదన

హైదరాబాద్: భూ స్వాధీనం నేపథ్యంలో తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములను వదిలి వెళ్లబోమంటూ పలువురు రైతులు, నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసుల సమక్షంలో జరిగిన చర్చలో తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. “మేము 50 సంవత్సరాలకు పైగా ఈ భూమిపైనే జీవిస్తున్నాం. మా తాతలు, తండ్రులు ఈ భూమిని సాగు చేశారు. ఇప్పుడు ఈ భూమి అక్రమమని చెబితే, మాకు ఇచ్చిన వారిని ప్రశ్నించాలి కానీ మమ్మల్ని ఎందుకు వెళ్లగొడుతున్నారు?” అని…

Read More