కేజ్రీవాల్ నేడు సైలెంట్ మార్చ్.. ఈ20 ఇంధనంపై ఆప్ నిరసనలకు కొత్త ఊపు

ఈ20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ఈ20 ఇంధనంపై ప్రజల్లో ఉన్న సందేహాలు, అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఢిల్లీలో నిర్వహించే సైలెంట్ మార్చ్‌లో కేజ్రీవాల్ పాల్గొననున్నారు. సామాజిక కార్యకర్త తెహ్సీన్ పూనావాలా నేతృత్వంలోని టీమ్ భారత్ జూలై 5 నుంచి ఈ20 విధానానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగిస్తోంది. ఆగస్టు 1న గాంధీ స్మృతి వరకు సైలెంట్ మార్చ్…

Read Full News

పెట్రోల్ ధరల పెంపు – ఇథనాల్ బ్లెండింగ్‌పై సామాన్యుడి ఆందోళన

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్యుడిపై మరోసారి భారీ భారం పడుతోంది. ఇప్పటికే మూడు రూపాయల పెంపు తర్వాత మళ్లీ 90 పైసల వరకు ధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం కలిపే విధానాన్ని అధికారికంగా నోటిఫై చేయడం మరో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులోకి వస్తుండగా, భవిష్యత్తులో E22, E25, E27, E30…

Read Full News