దేశవ్యాప్తంగా మొబైళ్లకు ఎమర్జెన్సీ సైరన్ అలర్ట్.. భయపడొద్దని కేంద్రం సూచన

దేశంలో ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. “సాచెట్” అనే అత్యవసర హెచ్చరిక వ్యవస్థను దేశవ్యాప్తంగా పరీక్షించేందుకు సిద్ధమైంది. ఈ పరీక్షలో భాగంగా లక్షలాది మొబైల్ ఫోన్లకు ఒకేసారి భారీ శబ్దంతో కూడిన ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ రానుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు లేదా ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను వెంటనే అప్రమత్తం చేయడం, ప్రమాద ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు హెచ్చరికలు పంపడం…

Read More