2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10 శాతం వాటా సాధించాలి – సీఎం రేవంత్ రెడ్డి

2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి తెలంగాణ కూడా కీలకంగా దోహదపడాలని, దేశ ఆర్థిక వ్యవస్థలో కనీసం 10 శాతం వాటాను తెలంగాణ నుంచి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, తెలంగాణను కేవలం పెట్టుబడులకు గమ్యస్థానంగా కాకుండా ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు….

Read Full News

దేశ నిర్మాణంలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం.. తెలంగాణ అభివృద్ధి గణాంకాలే సాక్ష్యం

దేశ నిర్మాణంలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం.. తెలంగాణ అభివృద్ధి గణాంకాలే సాక్ష్యం దేశ అభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర అత్యంత కీలకమని ప్రముఖులు పేర్కొన్నారు. రుణాలు, పెట్టుబడులు, వ్యాపారాలు, ఆర్థిక విశ్వసనీయత, భవిష్యత్ వృద్ధి వంటి ప్రతి అంశంలో సరైన పన్ను దాఖలు మరియు ఆర్థిక నిర్వహణ ఎంత ముఖ్యమో వివరించారు. ముఖ్యంగా భారతదేశంలో కొత్త తరహా స్టార్టప్ సంస్కృతి వేగంగా పెరుగుతోందని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించాలని కలలు కనే యువతకు చార్టర్డ్ అకౌంటెంట్ల…

Read Full News