వారంలోనే రూ.450 కోట్ల అప్పు క్లియర్? కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు.. విచారణకు డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవలం ఒకే వారంలో రూ.450 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను చెల్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూ పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆరోపణల ప్రకారం, 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సదరు ఎమ్మెల్యే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.54 కోట్లుగా…

Read Full News

ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులను జప్తు చేసిన విషయం తీవ్రంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఓఎం ఇండియా (Operation Mobilisation India) స్వచ్ఛంద సంస్థకు చెందిన ₹3.58 కోట్ల విలువైన మొత్తం 12 శిరస్తాలు జప్తు చేసినట్లు ఈడీ మంగళవారం వెల్లడించింది. ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు ₹15 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రకారం, గుడ్ షెపర్డ్ పాఠశాల నిర్వహణ విద్యార్థుల నుంచి భారీ ట్యూషన్…

Read Full News