వారంలోనే రూ.450 కోట్ల అప్పు క్లియర్? కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు.. విచారణకు డిమాండ్
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవలం ఒకే వారంలో రూ.450 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను చెల్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూ పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆరోపణల ప్రకారం, 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సదరు ఎమ్మెల్యే ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.54 కోట్లుగా…

