మోదీ డిగ్రీపై అభిజిత్ దీప్ కే సవాల్.. జార్ఖండ్‌లో పేపర్ లీక్ ఆందోళనలు ఉధృతం

దేశ రాజకీయాల్లో మరోసారి విద్యార్హతలు, పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఉద్యమాలు హాట్ టాపిక్‌గా మారాయి. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ప్రశ్నలు లేవనెత్తగా, మరోవైపు జార్ఖండ్‌లో పేపర్ లీకేజీ ఆరోపణలపై విద్యార్థుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. అమెరికాలో తన చదువుకు సంబంధించిన ఖర్చులపై వస్తున్న విమర్శలకు స్పందించిన అభిజిత్ దీప్ కే, తన విద్యకు సంబంధించిన స్కాలర్‌షిప్, ఎడ్యుకేషన్ లోన్ వివరాలన్నింటినీ బహిర్గతం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అదే…

Read Full News