ఓయులో ఉద్రిక్తత: విద్యార్థుల నిరసనలు, పోలీస్ బందోబస్తు, ఉద్యోగాలపై ప్రశ్నలు

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం పర్యటన సందర్భంగా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఆరు నెలల క్రితం “ఎవరు నిరసన చేసినా ఆపకండి, పోలీస్ బందోబస్తు అవసరం లేదు, నేను ప్రజల ప్రశ్నలకు సమాధానం చెబుతాను” అని ప్రకటించిన ముఖ్యమంత్రి, ఈసారి మాత్రం వేలాది మంది పోలీసులతో ఓయుకు రావడం విద్యార్థుల్లో అసంతృప్తిని రేపింది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వినకుండా కేవలం ముందుగా రాసుకొచ్చిన ప్రసంగం చదివి వెళ్లిపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. సమస్యలపై మాట్లాడే…

Read Full News

ఆంధ్రప్రదేశ్ స్కూల్ విద్యలో సంస్కరణలు: జగన్ ప్రారంభించిన P.T.M. వ్యవస్థను కొనసాగిస్తున్న టిడిపి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల స్థాయిని కార్పొరేట్ లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం గత కొంతకాలంగా విజయవంతంగా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంగ్లీష్ మీడియం విద్య, నూతన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ బోధన విధానం తదితరాలు విద్యార్థులలో స్పష్టమైన మార్పును తీసుకువచ్చాయి. పేద కుటుంబాల పిల్లలు కూడా ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్ మాట్లాడటం ఈ మార్పుకు ఉదాహరణగా చెబుతున్నారు. సరికొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో Parent-Teacher Meeting (P.T.M) వ్యవస్థను ప్రవేశపెట్టడం రాష్ట్రంలో మరొక ముఖ్యమైన…

Read Full News