పోలింగ్ కేంద్రంలో పోలీసులపై ఎంపీ అరవింద్ ఆగ్రహం… కేసు నమోదు, పలు చోట్ల ఎన్నికల ఉద్రిక్తత

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్‌లో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులపై పరుష పదజాలంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ ధర్మపూర్ అరవింద్‌పై కేసు నమోదైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని బెదిరిస్తూ దూషించారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. బుధవారం పోలింగ్ సందర్భంగా 287వ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపారన్న సమాచారం తెలుసుకున్న ఎంపీ అరవింద్ అక్కడికి చేరుకున్నారు….

Read Full News

ఎన్నికల కోడ్ నడుమ అజారుద్దీన్ మంత్రి ప్రమాణం: రాజకీయ వాదనలు మిళితం

తెలంగాణలో ఉపఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మాజీ క్రికెటర్, ఎమ్మెల్సీ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారు. ఈ నిర్ణయం ఉపఎన్నికల నేపథ్యంలో వెలువడటం రాజకీయ విమర్శలకు దారితీసింది. బీజేపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తూ, అజారుద్దీన్‌పై వివిధ…

Read Full News