ఎన్నికల వ్యవహారంపై ఆగ్రహం… అధికారులపై అభ్యంతరాలు, దౌర్జన్య ఆరోపణలు

ఎన్నికల నిర్వహణలో అధికారుల వ్యవహారంపై కొందరు ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, చెప్పినా స్పందన లేకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏజెంట్ల వ్యవహారం, పోలింగ్ నిర్వహణ, చెక్‌లు, పర్యవేక్షణలో పారదర్శకత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు సమానంగా అమలు కావాలని, ప్రజల అభ్యంతరాలను సీరియస్‌గా తీసుకోవాలని స్థానికులు…

Read Full News

సర్పంచ్ ఎన్నికల్లో వాగ్దానాల హరిత హోరు: ఒక్కో గ్రామంలో కోట్ల విలువైన హామీలు!

తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో హామీల హోరు పెరిగిపోతోంది.ఇప్పటికే పలుచోట్ల అభ్యర్థులు బాండ్ పేపర్ మీదే హామీలు రాస్తుండగా, ఓట్లు పొందడానికే కోట్ల రూపాయల విలువ గల వాగ్దానాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని రాజకీయ వర్గాల అంచనా. “ఇంటింటికి ₹5 లక్షల బీమా, ఆడపిల్ల పుడితే ₹5000, ఇల్లు కట్టుకునే వారికి ₹21,000…” — ఇవన్నీ సాధారణ రాజకీయ వాగ్దానాలు కాదు, గ్రామస్థాయిలో జరుగుతున్న ప్రచార మాటలు…

Read Full News