రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెకు రంగం సిద్ధం – 22 నుంచి బస్సులు నిలిపివేత హెచ్చరిక

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 22వ తేదీ మొదటి డ్యూటీ నుంచి సమ్మె ప్రారంభమవుతుందని కార్మిక నాయకులు ప్రకటించారు. ఈ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, అసోసియేషన్లు మద్దతు ప్రకటించాయి. కార్మికుల ప్రకారం, మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని విమర్శించారు. దాదాపు 40 రోజులు గడిచినా సమస్యల పరిష్కారంపై చర్చలు జరగకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. 🔴 ప్రధాన డిమాండ్లు: కార్మికులు ఆరోపణలు…

Read More