కేంద్ర బడ్జెట్ vs తెలంగాణ బడ్జెట్: నిర్మల సీతారామన్ చూపిన బ్యాలెన్స్, భట్టి విక్రమార్క ఫెయిల్యూర్?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ తర్వాత, సామాన్యులు-మధ్యతరగతి వర్గాల్లో ఆశలు పెరిగాయి. ముఖ్యంగా కార్ల ధరలు తగ్గే అవకాశాలు, ఎలక్ట్రిక్ కార్లు సామాన్యులకు అందుబాటులోకి రావడం వంటి అంశాలు మిడిల్ క్లాస్‌కు ఊరటనిచ్చే పరిణామాలుగా మారాయి. ఇప్పటివరకు 10–11 లక్షల ధరల్లో ఉన్న కార్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్ర బడ్జెట్‌ని చూస్తుంటే ఒక ప్రశ్న సహజంగానే వస్తోంది. ఇలాంటి ఆర్థిక క్రమశిక్షణ, బ్యాలెన్స్…

Read Full News