తెలంగాణ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు.. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిలో రాష్ట్రం ముందంజ: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, గౌరవ వందనం స్వీకరించి పరేడ్‌ను పరిశీలించారు. కార్యక్రమం జాతీయ పతాకావిష్కరణ, వందేమాతరం, తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం…

Read More