తెలంగాణలో కుల వివక్షపై ప్రజా ఉద్యమ గళం… మానవత్వం కోసం న్యాయ పోరాటం

సమాజంలో ఇంకా కొనసాగుతున్న కుల వివక్ష, మానవ అవమానాలపై ప్రజల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. “మనము చాయ తాగితే గ్లాసులు మైలబడి పోతాయంట… మనము గుడిలోకి అడుగు పెడితే దేవుడు మహిమ తగ్గిపోతుందంట…” అనే బాధతో మొదలైన గళం ఇప్పుడు ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారుతోంది. సమానత్వం కోసం తలవంచినా గర్వమంటారు, తలెత్తినా గర్వమంటారు — ఈ పరిస్థితి మన సమాజంలో ఇంకా మారలేదనే వేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ సంఘటన ఒక్క ప్రాంతానికి మాత్రమే…

Read Full News