హుస్నాబాద్‌లో షాకింగ్ ఘటన.. మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసిన విద్యుత్ శాఖ ఉద్యోగి అరెస్ట్

నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. విద్యుత్ శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహేష్ అనే ఉద్యోగి మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర వీడియోలు, చిత్రాలు తయారు చేసిన ఘటన బయటపడింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హుస్నాబాద్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో గత తొమ్మిదేళ్లుగా మహేష్…

Read Full News

22 వేల పెట్టుబడితో 22 లక్షల ఆదాయమా? ఫేక్ ఏఐ వీడియోలతో కొత్త సైబర్ మోసాలు

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈజీ మనీ పేరుతో అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల ఫేక్ వీడియోలు, వాయిస్‌లను సృష్టిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్లుగా ఫేక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ…

Read Full News