20 రోజులుగా కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం.. రైతుల ఆవేదన, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి

“20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ఉంది. రెండు సార్లు వర్షాలు పడ్డాయి. కానీ ఒక్క ప్రజాప్రతినిధి కూడా వచ్చి మా పరిస్థితిని చూడలేదు” అంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం పెద్దఎత్తున ప్రకటనలు చేస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం రోజుల తరబడి అక్కడే ఉండిపోవడంతో వర్షాలకు తడిసి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. “ప్రభుత్వం…

Read More

నెల రోజులుగా ధాన్యం కొనుగోలు లేదు.. రైతుల ఆగ్రహం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిల్వ ఉండిపోయిందని, వర్షాలకు తడిసి నాణ్యత దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. ధాన్యాన్ని ఒక చోట నుంచి మరోచోటికి మార్చుకుంటూ తీవ్ర కష్టాలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వేగంతో ధాన్యం ఎత్తిపోతలు జరగడం లేదని, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని రైతులు ఆరోపిస్తున్నారు….

Read More

నెల రోజులుగా ధాన్యం కొనుగోలు లేదు.. రైతుల ఆగ్రహం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిల్వ ఉండిపోయిందని, వర్షాలకు తడిసి నాణ్యత దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. ధాన్యాన్ని ఒక చోట నుంచి మరోచోటికి మార్చుకుంటూ తీవ్ర కష్టాలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వేగంతో ధాన్యం ఎత్తిపోతలు జరగడం లేదని, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని రైతులు ఆరోపిస్తున్నారు….

Read More

అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన.. నీట మునిగిన ధాన్యం, కొనుగోళ్లలో ఆలస్యం రైతులకు శాపం

తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో ధాన్యం కుప్పలు నీట మునిగిపోయాయి. కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి చెరువులను తలపించే పరిస్థితి నెలకొంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు…

Read More

యూరియా కోసం లైన్లు.. ఇప్పుడు ధాన్యం కోసం నిరీక్షణ”.. రైతుల ఆవేదనతో మార్మోగుతున్న మార్కెట్ యార్డులు

తెలంగాణలో రైతుల సమస్యలు రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఒకవైపు యూరియా కొరత, మరోవైపు ధాన్యం కొనుగోలు ఆలస్యం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా వరంగల్, తొర్రూరు, పాలకుర్తి ప్రాంతాల్లో రైతులు మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ధాన్యం కాంటా వేసి నెల 15 రోజులు దాటింది. కానీ ఇప్పటికీ ఒక్క బస్తా కూడా ఎత్తుకెళ్లలేదు. అధికారులు మాట్లాడడం లేదు. నాయకులు వచ్చి మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు”…

Read More

మక్కలు తడుస్తున్నాయి.. లారీలు రావట్లేదు”.. రైతుల ఆవేదనపై మండిపడుతున్న గ్రామాలు

తెలంగాణలో మక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారిందంటూ పలు గ్రామాల్లో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసి మార్కెట్‌కు తీసుకొచ్చినా లారీలు రావడం లేదని, ట్రాక్టర్లు తిరగడం లేదని, వర్షాల కారణంగా మక్కలు తడిసి నష్టపోతున్నాయని రైతులు వాపోతున్నారు. “ట్రాక్టర్ దొరకడం లేదు.. లారీలు రావట్లేదు.. రోజూ బస్తాలు తిప్పడమే మా పని అయిపోయింది” అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, పంట అమ్మకానికి…

Read More

లారీలు పంపించండి.. పంట మొత్తం తడిసిపోతోంది” మార్కెట్ యార్డుల్లో రైతుల ఆవేదన

తెలంగాణలో రైతుల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. పంటలను మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి రెండు నెలలు గడిచినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావడంతో మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం, జొన్నలు, ఇతర పంటలు తడిసి నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “జొన్నలు తీసుకొచ్చి రెండు నెలలు అవుతోంది. ఇప్పటికీ ఒక్క లారీ కూడా రాలేదు. పంట మొత్తం తడిసి పోతోంది” అంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు….

Read More

జడ్చర్ల సిసిఐ కేంద్రంలో హృదయ విదారక దృశ్యం – “సార్, మీ కాళ్లు మొక్కుతా… మా పత్తి కొనండి” అంటూ అధికారులు కాళ్లు పట్టుకున్న రైతు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తి రైతు అధికారి కాళ్లు మొక్కుతూ వేడుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాణ్యత, తేమ శాతం పేరుతో సిసిఐ అధికారులు పత్తి కొనేందుకు నిరాకరించడంతో తీవ్ర నిరాశకు గురైన రైతు, అధికారిని కాళ్లపై పడుతూ “సార్… మా పంట కొనండి” అని వేడుకున్న వీడియో హృదయ విదారకంగా మారింది. 🔸 “వీళ్లంతా తాగి వచ్చారు” – అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య ఘటన సమయంలో రైతులు తమ…

Read More