లారీలు పంపించండి.. పంట మొత్తం తడిసిపోతోంది” మార్కెట్ యార్డుల్లో రైతుల ఆవేదన

తెలంగాణలో రైతుల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. పంటలను మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి రెండు నెలలు గడిచినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావడంతో మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం, జొన్నలు, ఇతర పంటలు తడిసి నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “జొన్నలు తీసుకొచ్చి రెండు నెలలు అవుతోంది. ఇప్పటికీ ఒక్క లారీ కూడా రాలేదు. పంట మొత్తం తడిసి పోతోంది” అంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు….

Read More

జడ్చర్ల సిసిఐ కేంద్రంలో హృదయ విదారక దృశ్యం – “సార్, మీ కాళ్లు మొక్కుతా… మా పత్తి కొనండి” అంటూ అధికారులు కాళ్లు పట్టుకున్న రైతు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తి రైతు అధికారి కాళ్లు మొక్కుతూ వేడుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాణ్యత, తేమ శాతం పేరుతో సిసిఐ అధికారులు పత్తి కొనేందుకు నిరాకరించడంతో తీవ్ర నిరాశకు గురైన రైతు, అధికారిని కాళ్లపై పడుతూ “సార్… మా పంట కొనండి” అని వేడుకున్న వీడియో హృదయ విదారకంగా మారింది. 🔸 “వీళ్లంతా తాగి వచ్చారు” – అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య ఘటన సమయంలో రైతులు తమ…

Read More