సెక్రటేరియట్ ముందు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన నిరసనకారుడు.. రైతుల హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్

సెక్రటేరియట్ ముందు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన నిరసనకారుడు.. రైతుల హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ నిరసనకారుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతుల సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈరోజు రైతులు…

Read More