మార్పు అన్నారు.. రైతునే బలి చేశారు”.. రేవంత్ సర్కార్‌పై రైతుల ఆవేదన

మార్పు వస్తుందని ఆశపడ్డాం.. కానీ రైతుకి మాత్రం మరింత కష్టం వచ్చింది” అంటూ తెలంగాణ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కొనుగోళ్లలో జాప్యం, యూరియా కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతుల కష్టాలు మరింత పెరిగాయి. “400 బస్తాలు తెచ్చి పోసుకున్నాం. నెల రోజుల నుంచి కొనడం లేదు. ఆరు ఎకరాల వరి…

Read Full News

రెండేళ్ల పాలనపై ప్రజల ప్రశ్నలు: సహకార ఎన్నికలకు ఎందుకు భయం? కేసుల లీక్‌లతో కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవాలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించలేకపోయాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని జిల్లాల వారీగా తిరిగినా, స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను బెదిరించే ధోరణి కనిపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 🏠 పథకాలు రాకపోతాయని బెదిరింపుల ఆరోపణలు ఇందిరమ్మ ఇండ్లు రావు, ఫలానా పథకం ఇవ్వం అంటూ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను బెదిరించారని విమర్శలు…

Read Full News