ఫీజు బకాయిలపై బీజేపీ దీక్ష.. రాహుల్ గాంధీకి రామచందర్‌రావు సవాల్

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షతో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం “ఫీజు బకాయి.. బీజేపీ లడాయి” పేరుతో చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షను రామచందర్‌రావు ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు…

Read Full News

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా – ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయలపై హైటెన్షన్

హిమాయత్‌నగర్ సర్కిల్లో విద్యార్థి సంఘాలు భారీగా నిరసనకు దిగాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మెరుపు ధర్నా నిర్వహించారు. విద్యార్థి సంఘాల ప్రకారం రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పై ఆధారపడి చదువుకుంటున్నారు. అయితే సుమారు ₹8,300 కోట్లకు పైగా స్కాలర్షిప్, ఫీజు బకాయలు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. గతంలో నెలకు ₹100 కోట్లు విడుదల చేస్తామని…

Read Full News