పరకాలలో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ప్రజల రిపోర్ట్ కార్డు.. రైతులు, పెన్షనర్లు ఏమంటున్నారు?

పరకాల: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో పరకాల నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన గ్రౌండ్ రిపోర్టులో భిన్న స్పందనలు వెలువడ్డాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు సమస్యలు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు పరకాలలో మాట్లాడిన కొందరు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి…

Read Full News

రైతు రాజు ఎక్కడ?.. లైన్లలోనే రైతు బతుకు ముగుస్తోందా?

“రైతు రాజు” అని చెప్పే ప్రభుత్వాల మాటలు ఒకవైపు ఉంటే.. నేల మీద రైతుల పరిస్థితి మాత్రం రోజురోజుకూ దారుణంగా మారుతోందనే ఆవేదన గ్రామాల్లో బలంగా వినిపిస్తోంది. ఎరువుల కోసం ఒక లైన్, డీజిల్ కోసం మరో లైన్, గ్యాస్ కోసం ఇంకో లైన్.. చివరికి రైతు జీవితమంతా లైన్లలోనే గడుస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడులు పెరుగుతున్నాయి. డీజిల్ ధరలు, ఎరువుల ధరలు, విత్తనాల ఖర్చులు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ…

Read Full News

రైతుల గోస: ఎరువుల కొరత, నీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు – ప్రభుత్వంపై ఆగ్రహం

తెలంగాణలో రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. పంటలు పండించేందుకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలే లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎరువుల కొరత, నీటి సమస్యలు, ప్రభుత్వ సహాయం ఆలస్యంగా అందడం వంటి కారణాలతో వ్యవసాయం భారంగా మారింది. రైతులు చెబుతున్న ప్రకారం, ఒకప్పుడు ఎకరానికి అందే సాయం, ఎరువులు సకాలంలో అందేవి. కానీ ప్రస్తుతం యూరియా వంటి కీలక ఎరువులు అందుబాటులో లేక పంటలు దెబ్బతింటున్నాయి. ఎరువుల కోసం గంటల తరబడి వేచి…

Read Full News