యాప్‌తో యూరియా పంపిణీ రైతులకు భారంగా మారింది.. పాత విధానమే అమలు చేయాలని రైతుల విజ్ఞప్తి

తెలంగాణలో యూరియా పంపిణీ కోసం అమలు చేస్తున్న యాప్ ఆధారిత విధానం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే ప్రక్రియ వల్ల సమయానికి ఎరువు అందడం లేదని, గతంలో ఉన్న డీలర్ ఆధారిత పంపిణీ విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతుల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,…

Read More

కేంద్రం కొన్నంతే ధాన్యం కొనుగోలు.. రైతుల్లో ఆందోళన రేపుతున్న సర్కార్ నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర ధాన్యం, ఇతర పంటలను కొనుగోలు చేస్తే అంత మేరకే రాష్ట్రం కూడా రైతుల నుంచి సేకరణ చేపడుతుందని ప్రకటించడం రైతుల్లో ఆందోళనకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన విధి విధానాల ప్రకారం పంటల కొనుగోళ్లు…

Read More