కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్.. “రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు”

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ మాట్లాడిన మాటలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. “రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు.. ముందుగా మీ పాలనలో చేసిన తప్పులకు సమాధానం చెప్పండి” అంటూ తీవ్రంగా కౌంటర్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు….

Read Full News

తెలంగాణలో పెరుగుతున్న బకాయలు.. రైతులు, ఉద్యోగులు, ప్రజల ఆందోళనలపై తీవ్ర చర్చ

తెలంగాణలో ప్రస్తుతం పరిపాలన, ఆర్థిక పరిస్థితులు, రైతుల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా వడ్ల కొనుగోళ్లలో జాప్యం, అకాల వర్షాలు, రైతుల ఇబ్బందులు, ప్రభుత్వ శాఖల బకాయిలు వంటి అంశాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ, ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని…

Read Full News

పీపుల్స్ మార్చ్ హామీల అమలు: 1238 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రజా ప్రభుత్వ పనితీరుపై నేతల ప్రసంగం

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. పిప్పిరి నుంచి ఖమ్మం వరకు సాగిన ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను వినిపించుకొని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.1238 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల నేతలు కృతజ్ఞతలు…

Read Full News

ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక సంకేతాలు: ప్రజాభిప్రాయం, ఆరు గ్యారెంటీల ప్రభావం, స్థానిక అసంతృప్తి

ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రాజీనామా చేసే అవకాశాల నేపథ్యంలో ప్రాంతంలో ఉపఎన్నిక వస్తుందనే చర్చలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిసి చర్చలు జరపడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఈ పరిణామాలపై అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడితే మిశ్రమ స్పందనలు ఎదురయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకం నొంరావడంలేదన్న భావన…

Read Full News