ఎర్రగడ్డలో బస్తీ సమస్యలపై ఓకే టీవీ గ్రౌండ్ రిపోర్ట్.. ప్రభుత్వ పథకాలపై భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్: నగరంలోని బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న ‘బస్తీలలో కుస్తీ’ కార్యక్రమంలో భాగంగా ఓకే టీవీ బృందం ఎర్రగడ్డ డివిజన్‌లో పర్యటించింది. స్థానికులు, మున్సిపల్ సిబ్బంది, బస్తీవాసులతో మాట్లాడి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, రేషన్, ఇళ్ల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఎర్రగడ్డలో గతంలో ఉన్న కార్పొరేటర్ షీనా బేగం మృతి అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన…

Read Full News