ఐదేళ్ల విజయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ఓకే టీవీ.. నిజం కోసం అక్షర యుద్ధం కొనసాగిస్తాం

ఐదేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఓకే టీవీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. “నిజం కోసం ఓకే టీవీ.. జనం కోసం ఓకే టీవీ” అనే నినాదంతో ప్రారంభమైన ఈ మీడియా సంస్థ ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాలపై అక్షర యుద్ధం చేస్తూ ముందుకు సాగుతోంది. రాజ్యాంగ విలువలను దైవంగా, ప్రజాహితాన్ని పరమ లక్ష్యంగా భావిస్తూ ఓకే టీవీ తన జర్నలిజం ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రజా హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం, సామాన్యుల సమస్యలకు వేదిక…

Read Full News

తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల ఆగ్రహం: బీసీ నినాదాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుతున్నారు

తీన్మార్ మల్లన్నపై మీడియా వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. బీసీ నినాదాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ జర్నలిస్టులు, మీడియా సంస్థలపై వరుసగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు మండిపడ్డారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వేదికగా మీడియా మిత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. రమ్యకృష్ణ, చిలుక ప్రవీణ్‌తో పాటు పలు మీడియా సంస్థలు, ముఖ్యంగా ఓకే టీవీ సహా కొన్ని ఛానళ్లను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు….

Read Full News