భూద్వేల్‌లో భూమాయ? పేదల ఫ్లాట్లు మాయం.. రూ.100 కోట్ల భూమి కేవలం రూ.1.39 కోట్లకే?

హైదరాబాద్‌ శివారులోని భూద్వేల్‌లో ఓ లేఅవుట్‌కు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆర్థికంగా బలహీన వర్గాలు EWS, అల్పాదాయ వర్గాలు LIG కోసం కేటాయించాల్సిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా సాధారణ నివాస ఫ్లాట్లుగా మార్చారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగిందనే ఫిర్యాదులు కూడా అధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అయితే, ఈ ఆరోపణలపై తుది నిర్ధారణ రావాలంటే సంబంధిత అధికారిక రికార్డులు, అనుమతులు, భూమి బదలాయింపు…

Read Full News