పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ఆదివాసులకు 75% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు గతంలో అమలైన 75 శాతం రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంపై ఆదివాసి నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమలులో ఉన్న జీవో నెం.49 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసులకు 75 శాతం రిజర్వేషన్‌ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆదివాసి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, 2022, 2018, 2015 సంవత్సరాల్లో విడుదలైన నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాలకు 75…

Read Full News

రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?”.. రేవంత్ ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం

తెలంగాణలో నిరుద్యోగుల సమస్య మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా “రెండు లక్షల ఉద్యోగాలు” భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులను పూర్తిగా నిరాశపరిచిందని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులు మాట్లాడుతూ.. “మాకు మంత్రి పదవులు కావు, ఎమ్మెల్యే పోస్టులు కావు.. కేవలం ఉద్యోగాలు కావాలి” అని స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం…

Read Full News