ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం.. చెక్ పవర్ రద్దు చేస్తే ఊరుకోం: ప్రభుత్వానికి హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో ఉపసర్పంచుల చెక్ పవర్ రద్దు చేసే ప్రయత్నాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉపసర్పంచులు ఐక్యమై తమ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఉపసర్పంచుల నాయకులు మాట్లాడుతూ, తాము 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే ఎన్నికయ్యామని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ కల్పించిన హక్కుల ఆధారంగానే ప్రజలు తమను ఎన్నుకున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితిలో ఎన్నికల…

Read Full News

ఉపసర్పంచుల చెక్ పవర్ రద్దు యత్నం? రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైన 12 వేల మంది ఉపసర్పంచులు

హైదరాబాద్: తెలంగాణలో ఉపసర్పంచులకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నిర్ణయం అమలైతే తమ ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని, గ్రామాల్లో తమ ప్రాధాన్యత పూర్తిగా కోల్పోతామని ఉపసర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 12,700 మంది ఉపసర్పంచులు ఐక్యంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. గ్రామాభివృద్ధి కోసం తీసుకొచ్చిన చట్టమే ఇప్పుడు వివాదం తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామీణాభివృద్ధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో 2018లో…

Read Full News

గ్రామ పాఠశాల అభివృద్ధికి పెద్దపీట.. స్ట్రెంత్ పెంచితే నిధులు, సదుపాయాలు

గ్రామ పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సమిష్టి ప్రయత్నం విద్యాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గ్రామ కమిటీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాఠశాల భవనాల అభివృద్ధికి సంబంధించిన అంచనాలను ఇప్పటికే గ్రామ కాంట్రాక్టర్ ద్వారా సిద్ధం చేయించగా, దానికి సుమారు రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. ఇది గౌరవనీయులైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి…

Read Full News