తాంజానియాలో కబడ్డీకి కొత్త ఊపు.. స్కూళ్ల నుంచే యువ ప్రతిభను వెలికితీస్తాం: తాంజానియా కబడ్డీ ప్రతినిధులు

హైదరాబాద్: భారతదేశంలో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశంలో పాల్గొన్న తాంజానియా కబడ్డీ ప్రతినిధులు.. తమ దేశంలో కబడ్డీని మరింత అభివృద్ధి చేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు ఆహ్వానించిన IKF, కసాని జ్ఞానేశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాంజానియా కబడ్డీ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అబ్దల్లా ముస్తఫా న్యోని, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జెంజా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాంజానియాలో కబడ్డీ భవిష్యత్తు, యువతలో క్రీడపై ఆసక్తి, భారత్‌తో సహకారం వంటి అంశాలపై వారు…

Read Full News

కబడ్డీని రగ్బీని మించి ప్రపంచ క్రీడగా మార్చాలి.. ఒలింపిక్స్‌లో కెన్యా ఆటగాళ్లే నా కల: జేమ్స్ అకామా

హైదరాబాద్: కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్లి, రగ్బీ తరహాలో ప్రతి దేశంలోనూ ఆడే క్రీడగా తీర్చిదిద్దాలని కెన్యా కబడ్డీ ప్రతినిధి జేమ్స్ అకామా ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశంలో పాల్గొన్న ఆయన.. కబడ్డీ భవిష్యత్తుపై తన అభిప్రాయాలను వెల్లడించారు. జేమ్స్ అకామా మాట్లాడుతూ.. భారత్‌కు రావడం తనకు ఇదే మొదటిసారి కాదని తెలిపారు. గతంలో 2012, 2013 సంవత్సరాల్లో ఉత్తర భారతదేశంలోని పంజాబ్‌లో జరిగిన వరల్డ్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ కోసం…

Read Full News

ఒలింపిక్స్‌లో కబడ్డీని చూడటమే లక్ష్యం.. రగ్బీని మించి ఎదగాలి: కెన్యా కబడ్డీ ప్రతినిధి జేమ్స్ అకామా

హైదరాబాద్: కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించి, భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో చోటు దక్కే స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని కెన్యాకు చెందిన కబడ్డీ ప్రతినిధి జేమ్స్ అకామా అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన ఆయన.. కబడ్డీ అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం, కెన్యాలో ఆ క్రీడ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి భారత్‌కు రావడం తనకు ఇదేమీ మొదటిసారి కాదని జేమ్స్ అకామా తెలిపారు. గతంలో 2012,…

Read Full News